TELANGANA

ఉపవాస దీక్షలు ప్రారంభం

ఉపవాస దీక్షలు ప్రారంభం

చాగలమర్రి, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :

ఆకాశంలో నెలవంక కనిపిం చడంతో చాగలమర్రిలో ముస్లిం ప్రజల పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం ప్రారంభమ య్యాయి. తెల్లవారుజామునే లేచి ఉపవాస దీక్షలో పాల్గొను టకు ముస్లింలు సైరి చేశారు. అనంతరం సాయంత్రం ఉప వాస దీక్షలను విరమించారు. ఈ పవిత్ర ఉపవాస దీక్షలు ఎంతో కఠోర మైనది అందులో ఈ మండుటెండల్లో గుక్కెడు నీళ్లు తాగకుండా ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలను పాటిస్తారు. ధనిక పేద పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ దీక్షలో పాల్గొ నడం ఆనవాయితీ. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో రాత్రి సమయంలో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తు న్నారు. నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోద రులు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో సంతోషాల మధ్య జరుపుకుంటారు.

SK1 News

Related Articles

Back to top button
error: Content is protected !!